‘దొంగలెవరంటే సజ్జలెందుకు తడుముకుంటున్నారు?’
ABN , First Publish Date - 2021-07-27T03:13:03+05:30 IST
‘దొంగలెవరంటే సజ్జలెందుకు తడుముకుంటున్నారు?’
అమరావతి: దొంగలెవరంటే సజ్జలెందుకు తడుముకుంటున్నారు? అని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. న్యాయమూర్తులనే అవినీతిపరులని సజ్జల ముద్ర వేస్తున్నాడని అన్నారు. కోర్టులను మేనేజ్ చేయడమనే మాట వాడిన సజ్జలను శిక్షించాలన్నారు. సజ్జల సలహాలే జగన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.