లోకేశ్ చదువుపై అసత్య ప్రచారం.. డీజీపీకి ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-03-24T10:06:44+05:30 IST
లోకేశ్ చదువుపై అసత్య ప్రచారం.. డీజీపీకి ఫిర్యాదు

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్లపై దుష్ప్రచారం చేసే సోషల్ మీడియా సంస్థలను వదిలిపెట్టేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. లోకేశ్ చదువుపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఓ వెబ్సైట్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుయువత నాయకులు వంశీకృష్ణ, కుమారస్వామి, రాజకుమార్ మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.