మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: పల్లా శ్రీనివాస్
ABN , First Publish Date - 2021-12-25T02:28:33+05:30 IST
అశోక్ను అవమానించడమంటే ఉత్తరాంధ్రను అవమానించడమేనని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ అన్నారు. అశోక్ గజపతిరాజును ..
విజయనగరం: అశోక్ గజపతిరాజును అవమానించడమంటే ఉత్తరాంధ్రను అవమానించడమేనని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ అన్నారు. అశోక్ గజపతిరాజును టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 145 పైగా ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.