అనుబంధ విభాగాల కమిటీలను నియమించిన టీడీపీ
ABN , First Publish Date - 2021-12-10T00:48:28+05:30 IST
అనుబంధ విభాగాల కమిటీలను టీడీపీ నియమించింది. 19 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శిలను
అమరావతి: అనుబంధ విభాగాల కమిటీలను టీడీపీ నియమించింది. 19 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శిలను నియమించాలని ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలిచ్చారు. టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కమిటీ నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా గోనుగుంట్ల కోటేశ్వరరావు, ప్రెసిడెంట్లుగా ఆంటోని జోసెఫ్, సునీల్ కుమార్ను ఎన్నుకున్నారు. 26 మందితో టీడీపీ విభిన్న ప్రతిభావంతుల కమిటీ ఏర్పాటు చేశారు. పది పార్లమెంట్ స్థానాలకు టీడీపీ ముస్లీం మైనారిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిల నియామకాన్ని అధిష్టానం చేపట్టింది.