అనంతపురం: బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-21T15:12:28+05:30 IST

గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో రఘు అనే బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం: బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో రఘు అనే బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిటెక్‌లో సబ్జెక్టు మిగలడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-03-21T15:12:28+05:30 IST