రామతీర్థంలో ‘సిట్‌’ దర్యాప్తు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-12T08:30:13+05:30 IST

విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం విచారణను ప్రారంభించింది.

రామతీర్థంలో ‘సిట్‌’ దర్యాప్తు ప్రారంభం

నెల్లిమర్ల, జనవరి 11: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం విచారణను ప్రారంభించింది. ఘటన జరిగిన బోడికొండ పరిసర ప్రాంతాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ లభించిన చిన్నపాటి ఆధారాలను సైతం సేకరించి భద్రపరిచారు. 

Updated Date - 2021-01-12T08:30:13+05:30 IST