ఏపీజీబీసీ ఎండీగా సంపత్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-07-01T08:45:16+05:30 IST

ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఏపీజీ అండ్‌ బీసీ) ఎండీగా డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలపై

ఏపీజీబీసీ ఎండీగా సంపత్‌కుమార్‌

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఏపీజీ అండ్‌ బీసీ) ఎండీగా డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ను పూర్తి అదనపు బాధ్యతలపై నియమించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఐఏఎస్‌ అఽధికారి అయిన సంపత్‌ కుమార్‌ ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీగా ఉన్నారు. 

Updated Date - 2021-07-01T08:45:16+05:30 IST