బాలికపై అత్యాచారం
ABN , First Publish Date - 2021-08-28T03:49:13+05:30 IST
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విశాఖ ఏజెన్సీలోని
విశాఖ: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. తనకు వరుసకు కూతురయ్యే అభంశుభం తెలియని బాలిక (10)పై పినతండ్రి అత్యాచారం చేశాడు. దీనిపై అన్నవరం పోలీస్స్టేషన్లో కన్నతల్లి ఫిర్యాదు చేసింది. ముద్దాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.