అచ్చెన్నాయుడిని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
ABN , First Publish Date - 2021-11-02T21:28:00+05:30 IST
కోటబొమ్మాలి సమీపంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. కిస్టుపురం గ్రామంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు
![అచ్చెన్నాయుడిని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీకాకుళం: కోటబొమ్మాలి సమీపంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. కిస్టుపురం గ్రామంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు విగ్రహావిష్కరణకు అచ్చెన్నాయుడు బయలుదేరారు. అనుమతి తీసుకుని వెళ్లాలంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.