West Godavari : పీడీఎస్ రైస్, లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-10-07T16:23:23+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు వద్ద పీడీఎస్ రైస్, లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![West Godavari : పీడీఎస్ రైస్, లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు వద్ద పీడీఎస్ రైస్, లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుల్లపూడి రాంబాబు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలలో డీటీ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.