‘పోలవరం పోరు’ ఢిల్లీకి!
ABN , First Publish Date - 2021-08-03T09:08:39+05:30 IST
పోలవరం నిర్వాసితుల పోరు ఢిల్లీకి చేరింది. సోమవారం వందలాది మంది నిర్వాసితులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుంచి స్వర్ణ జయంతి రైలులో బయలుదేరారు.
5న జంతర్మంతర్ వద్ద ధర్నా...బయలుదేరిన నిర్వాసితులు
రాజమహేంద్రవరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితుల పోరు ఢిల్లీకి చేరింది. సోమవారం వందలాది మంది నిర్వాసితులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుంచి స్వర్ణ జయంతి రైలులో బయలుదేరారు. 5న జంతర్మంతర్ వద్ద ధర్నాచేస్తారు. దీనికి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి.