కొత్తగా 184 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-08T08:27:34+05:30 IST

కొత్తగా 184 కరోనా కేసులు

కొత్తగా 184 కరోనా కేసులు

అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్‌ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,74,036కి, మరణాల సంఖ్య 14,455కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. 

Updated Date - 2021-12-08T08:27:34+05:30 IST