కొత్తగా 184 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-08T08:27:34+05:30 IST
కొత్తగా 184 కరోనా కేసులు
![కొత్తగా 184 కరోనా కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,74,036కి, మరణాల సంఖ్య 14,455కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.