ఆనందయ్య కిడ్నాప్పై జగన్‌ మౌనాన్ని వీడాలి: నారాయణ

ABN , First Publish Date - 2021-05-30T08:44:22+05:30 IST

‘ఆనందయ్య కిడ్నా్‌పపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనాన్ని వీడాలి. ఆయన ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలి

ఆనందయ్య కిడ్నాప్పై జగన్‌ మౌనాన్ని వీడాలి: నారాయణ

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ‘‘ఆనందయ్య కిడ్నా్‌పపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనాన్ని వీడాలి. ఆయన ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలి. ఆయన వైద్యంపై అనవసర అపోహలు సృష్టించి అడ్డదారుల్లో మందు సరఫరా చేస్తున్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  

Updated Date - 2021-05-30T08:44:22+05:30 IST