రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: Minister Balineni
ABN , First Publish Date - 2021-12-05T16:17:40+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య చట్టసభలకు ప్రాతినిధ్యం వహించటం
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య చట్టసభలకు ప్రాతినిధ్యం వహించటం మా అదృష్టమని కొనియాడారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా పని చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు మమల్ని ముందుండి నడింపిచారు. ఆయన కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఏపీ ప్రభుత్వం తరుపున సహాకారం అందిస్తామని మంత్రి బాలినేని చెప్పారు.