మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ.. సందర్శించిన జీవీ ఆంజేనేయులు

ABN , First Publish Date - 2021-01-15T00:48:51+05:30 IST

ఈపూరు మండలం ముప్పాళ్ళలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి అమ్మవారి ...

మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ.. సందర్శించిన జీవీ ఆంజేనేయులు

గుంటూరు: ఈపూరు మండలం ముప్పాళ్ళలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి అమ్మవారి తాళిబొట్టు, ముక్కుపుడక అపహరించారు. ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు దేవాలయాన్ని సందర్శించారు. 

Updated Date - 2021-01-15T00:48:51+05:30 IST