ఎమ్మిగనూరు పీఎస్ ఆవరణలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-05-21T15:02:40+05:30 IST
కర్నూలు : ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రేమజంట శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కర్నూలు : ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రేమజంట శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మైనర్లు కావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరణ ఇంట్లో నుంచి పారిపోయి రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు. ఇవాళ సదరు ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. అయితే అబ్బాయిపై అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై ప్రేమజంట శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.