విశాఖ మేయర్ను కలిసిన టీడీపీ, జనసేన, సీపీఎం నేతలు
ABN , First Publish Date - 2021-06-21T16:01:08+05:30 IST
ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారిని టీడీపీ, జనసేన, సీపీఎం
![విశాఖ మేయర్ను కలిసిన టీడీపీ, జనసేన, సీపీఎం నేతలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విశాఖపట్నం: ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారిని టీడీపీ, జనసేన, సీపీఎం ఫ్లోర్ లీడర్లు కలిశారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును కౌన్సిల్లో ఎజెండాగా పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. చెత్తపై యూజర్ చార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని హరి వెంకట కుమారిని నేతలు కోరారు.