కృష్ణా జిల్లాలో కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2021-10-25T20:59:13+05:30 IST
కృష్ణా జిల్లా: నందిగామ నగర పంచాయతీలో కార్మికులు విధులు బహిష్కరించారు.
కృష్ణా జిల్లా: నందిగామ నగర పంచాయతీలో కార్మికులు విధులు బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.