కృష్ణా జిల్లాలో కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2021-10-25T20:59:13+05:30 IST

కృష్ణా జిల్లా: నందిగామ నగర పంచాయతీలో కార్మికులు విధులు బహిష్కరించారు.

కృష్ణా జిల్లాలో కార్మికుల ధర్నా

కృష్ణా జిల్లా: నందిగామ నగర పంచాయతీలో కార్మికులు విధులు బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Updated Date - 2021-10-25T20:59:13+05:30 IST