విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు మరింత తీవ్రతరం

ABN , First Publish Date - 2021-04-26T23:44:48+05:30 IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు మరింత తీవ్రతరం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు మరింత తీవ్రతరం

విజయవాడ: కరోనా తీవ్రతతో ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు మరింత తీవ్రతరం చేశారు. రాత్రి 7 వరకూ మాత్రమే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. ఆలయ సిబ్బంది సైతం పరిమిత సంఖ్యలోనే వస్తున్నారు. మాస్కు లేకపోతే రూ.200 జరిమానా కూడా విధిస్తున్నారు. ఆలయంలో కోవిడ్ ఆంక్షలు

Updated Date - 2021-04-26T23:44:48+05:30 IST