టీడీపీ కార్పొరేటర్నే మేయర్ను చేసిన వైసీపీ
ABN , First Publish Date - 2021-10-25T21:44:51+05:30 IST
కాకినాడ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాకినాడ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ మేయర్ పావనిని గద్దె దించి మళ్లీ టీడీపీ కార్పొరేటర్నే వైసీపీ మేయర్ను చేసింది. అసలు ఈ ఎన్నికలో ఏం జరిగిందంటే.. కార్పొరేషన్లో వైసీపీకి బలంలేదు. అందుకే టీడీపీ కార్పొరేటర్ను మళ్లీ మేయర్ను చేసింది. ఒక పక్క హైకోర్టులో స్టే ఉండగానే అధికారులు ఈ మేయర్ ఎన్నిక జరిపారు. కాకినాడ డిప్యూటీ మేయర్గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.