గవర్నర్ హరిచందన్తో జగన్ దంపతుల భేటీ
ABN , First Publish Date - 2021-10-29T00:02:05+05:30 IST
గవర్నర్ హరిచందన్తో సీఎం జగన్ దంపతుల భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవం

అమరావతి: గవర్నర్ హరిచందన్తో సీఎం జగన్ దంపతుల భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవం ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ను సీఎం జగన్ ఆహ్వానించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. 50 మందికి పైగా ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్తో చర్చించినట్లు చెబుతున్నారు.