భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-12T15:22:11+05:30 IST
ర్నూలు జిల్లా హోలగుందలో విషాదం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి ఆపై భర్త సైతం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
![భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు: కర్నూలు జిల్లా హోలగుందలో విషాదం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి ఆపై భర్త సైతం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హోలగుందలో నివాసముంటున్న మల్లికార్జున్ తన భార్య ముత్తమ్మను హత్య చేసి ఆపై ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.