ఎంపీపైనే థర్డ్‌ డిగ్రీ నా!: ముప్పాళ్ల సుబ్బారావు

ABN , First Publish Date - 2021-05-17T09:29:17+05:30 IST

‘‘ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీపైనే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటే ఇక సామాన్యుల సంగతేంటి? ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో సీఐడీ వ్యవహరించిన తీరు మానవహక్కుల ఉల్లంఘనే.

ఎంపీపైనే థర్డ్‌ డిగ్రీ నా!: ముప్పాళ్ల సుబ్బారావు

రాజమహేంద్రవరం, గుంటూరు, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీపైనే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటే ఇక సామాన్యుల సంగతేంటి? ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో సీఐడీ వ్యవహరించిన తీరు మానవహక్కుల ఉల్లంఘనే. ఇది సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే’’ అని ఏపీ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-17T09:29:17+05:30 IST