రైతులపై పెట్టిన అట్రిసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-01-20T19:12:38+05:30 IST

కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది.

రైతులపై పెట్టిన అట్రిసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు

అమరావతి: కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అట్రాసిటి సెక్షన్లు ఎత్తివేయాలని ఎస్సీ రైతులు క్వాష్ పిటిషన్ వేశారు. రైతుల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం అట్రాసిటీ సెక్షన్లు తొలగించాలని తీర్పు ఇచ్చింది. కృష్ణాయపాలెంలోని 11 మంది రైతులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

Updated Date - 2021-01-20T19:12:38+05:30 IST