ద్వారకా తిరుమల ఆలయంలో అన్నదానం నిలిపివేత
ABN , First Publish Date - 2021-03-22T14:20:53+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నేటి నుంచి అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేశారు.
![ద్వారకా తిరుమల ఆలయంలో అన్నదానం నిలిపివేత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో నేటి నుంచి అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేశారు. అన్న ప్రసాదానికి బదులుగా భక్తులకు ఫుడ్ ప్యాకెట్స్ను అందించనున్నారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.