ఆకివీడు మార్కెట్లో చేపలు కిలో@ 40
ABN , First Publish Date - 2021-04-19T22:18:10+05:30 IST
జిల్లాలో చేపల ధర దారుణంగా పడిపోయింది. ఆకివీడు చేపల
పశ్చిమ గోదావరి: జిల్లాలో చేపల ధర దారుణంగా పడిపోయింది. ఆకివీడు చేపల మార్కెట్లో చేపల రేటు కిలో 40 నుంచి 50 రూపాయలకు పడిపోయింది. కిలో 120 రూపాయలు ఉండే ధర దారుణంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ విజృంభణతో చేపల ఎగుమతులు నిలిచిపోయాయి.