ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు: ఈవో జవహర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-05T17:07:48+05:30 IST

తిరుమల: ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు రానున్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు: ఈవో జవహర్‌రెడ్డి

తిరుమల: ఇప్పటి వరకూ టీటీడీ పరిధిలోకి 32 ఆలయాలు రానున్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలను.. ఇకపై టీటీడీ పరిధిలోకి తీసుకోబోమన్నారు. గోవు పంచకవ్య పదార్థాలతో 100 ఉత్పత్తుల తయారీకి రంగం సిద్ధమైందన్నారు. వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణ పథకానికి వినియోగిస్తున్నామని టీటీడీ ఈవో వెల్లడించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాలకు అవసరమైతే నిధులు ఇస్తామని ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-03-05T17:07:48+05:30 IST