Eluru: లారీ-ట్రాక్టర్ ఢీ..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-24T13:03:42+05:30 IST
ఏలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై లారీ-ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని
పశ్చిమ గోదావరి: ఏలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై లారీ-ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.