Dwarka తిరుమల చిన వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-10-16T17:59:28+05:30 IST
ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున్న భారీగా తరలివస్తున్నారు. మరోపక్క భారీఎత్తున
పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున్నఆలయానికి తరలివస్తున్నారు. మరోపక్క భవాని భక్తుల తాకిడి పెరిగింది. దీంతో వైకుంఠం క్యూలైన్ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. 5 కంపార్ట్ మెంట్లలో పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ప్రసాదల కౌంటర్లు, కేశఖండనశాల, అన్నదానం భవనం వద్ద క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.