మణిపురం వంతెనపై మద్యం మత్తులో కారు డ్రైవర్ వీరంగం

ABN , First Publish Date - 2021-07-09T04:01:10+05:30 IST

మణిపురం వంతెనపై మద్యం మత్తులో కారు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. మద్యం

మణిపురం వంతెనపై మద్యం మత్తులో కారు డ్రైవర్ వీరంగం

గుంటూరు: మణిపురం వంతెనపై మద్యం మత్తులో కారు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారును వంతెన డివైడర్ పైకి  డ్రైవర్ ఎక్కించాడు. పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. టూ వీలర్‌ను కారు ఢీ కొట్టింది. డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు స్థానికులు అప్పగించారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

Updated Date - 2021-07-09T04:01:10+05:30 IST