శ్రీవారి సేవలో ములబాగల్‌ పాదరాజ మఠాధిపతి

ABN , First Publish Date - 2021-03-21T09:29:12+05:30 IST

శ్రీవారి సేవలో ములబాగల్‌ పాదరాజ మఠాధిపతి

శ్రీవారి సేవలో ములబాగల్‌ పాదరాజ మఠాధిపతి

తిరుమల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ములబాగల్‌ పాదరాజ మఠాధిపతి కేశవనిధి తీర్థస్వామి శనివారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-03-21T09:29:12+05:30 IST