ధాన్యం సేకరణ వేగవంతం: సీఎస్‌

ABN , First Publish Date - 2021-10-19T08:19:39+05:30 IST

రాష్ట్రంలో ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ధాన్యం సేకరణ వేగవంతం: సీఎస్‌

అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలన్నారు.  

Updated Date - 2021-10-19T08:19:39+05:30 IST