తిరుమల సమాచారం

ABN , First Publish Date - 2021-03-21T12:24:19+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 55,860 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..

తిరుమల సమాచారం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 55,860 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 29,261 మంది భక్తులు..స్వామివారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2021-03-21T12:24:19+05:30 IST