మోదీ, షా చేతిలో జగన్ కీలుబొమ్మ: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-10-20T08:48:42+05:30 IST
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ముఖ్యమంత్రి జగన్ ఆడుతున్నారని, ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా

రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 19: కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ముఖ్యమంత్రి జగన్ ఆడుతున్నారని, ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా చేతిలో కీలుబొమ్మగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించా రు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన సీపీఐ శాఖ కార్యదర్శుల వర్కుషాపులో ఆయన మాట్లాడారు.