స్పృహ తప్పి పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త.. రెండు రోజుల క్రితమే..
ABN , First Publish Date - 2021-01-27T19:59:54+05:30 IST
గుంటూరు: గుంటూరులో జరుగుతున్న అంగన్ వాడి కార్యకర్తల ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది.
గుంటూరు: గుంటూరులో జరుగుతున్న అంగన్ వాడి కార్యకర్తల ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాధ అనే అంగన్వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయింది. రెండు రోజు క్రితం రాధ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ఆమెను తోటి అంగన్వాడీ కార్యకర్తలు జీజీహెచ్కు తరలించారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.