రేపటి నుంచి విహార యాత్రలో సీఎం జగన్
ABN , First Publish Date - 2021-08-25T23:32:59+05:30 IST
సీఎం జగన్ కుటుంబ సమేతంగా గురువారం నుంచి పర్యటనకు
అమరావతి: సీఎం జగన్ కుటుంబ సమేతంగా గురువారం నుంచి పర్యటనకు వెళుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్కు జగన్ బయలుదేరనున్నారు. సా.4 గంటలకు సిమ్లా ఒబెరాయ్ హోటల్కు సీఎం చేరుకోనున్నారు. అయిదు రోజులపాటు కుటుంబంతో సీఎం జగన్ గడపనున్నారు.