5వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ
ABN , First Publish Date - 2021-06-11T16:19:46+05:30 IST
కడప : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది.
కడప : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరి, కిరణ్ కుమార్లను సీబీఐ అధికారులు మరోసారి విచారించనున్నారు. పులివెందులకు చెందిన మరికొంత మంది అనుమానితులు నేడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.