తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉద్యోగుల నిరసన ర్యాలీ
ABN , First Publish Date - 2021-12-13T23:29:15+05:30 IST
తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడారు. పీఆర్సీతో పాటు అన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడారు. పీఆర్సీతో పాటు అన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల అభిమానాన్ని వెంకట్రామిరెడ్డి తాకట్టుపెట్టొద్దని సూచించారు. వెంకట్రామిరెడ్డి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలన్నారు. వెంకట్రామిరెడ్డి వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.