41 (సీ)ని రద్దు చేయాలి: ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్
ABN , First Publish Date - 2021-11-13T23:29:45+05:30 IST
రాష్ట్రంలో 41 (సీ)ని రద్దు చేయాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్
అమరావతి: రాష్ట్రంలో 41 (సీ)ని రద్దు చేయాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 41 (సీ)తో నిందితులు స్టేషన్ బెయిల్ పొందుతున్నారన్నారు. ఏపీలో ఎస్సీలపై దాడులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, శిక్షించడానికి ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు.