ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN , First Publish Date - 2021-12-21T02:10:39+05:30 IST
ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేసింది. వచ్చే జనవరి నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ చెల్లించనున్నారు. జనవరి నుంచి 3 విడతలుగా కరువు భత్యం బకాయిల చెల్లింపులు ఉంటాయి.