క్వారీలో పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-05-08T17:57:19+05:30 IST

కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందారు. ఘటనపై సీఎం జగన్ మోహన్...

క్వారీలో పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

అమరావతి: కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మృతి చెందారు. ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2021-05-08T17:57:19+05:30 IST