ప్రతిపక్షాల ముప్పేట దాడి.. డిఫెన్స్‌లో ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-06T00:43:35+05:30 IST

సీఎం సొంత జిల్లాలో వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో జగన్ సర్కార్‌పై ముప్పేట దాడి సాగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పక్షాలు జగన్ సర్కార్‌పై...

ప్రతిపక్షాల ముప్పేట దాడి.. డిఫెన్స్‌లో ఏపీ ప్రభుత్వం

అమరావతి: సీఎం సొంత జిల్లాలో వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో జగన్ సర్కార్‌పై ముప్పేట దాడి సాగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్,  టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పక్షాలు జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలే షెకావత్‌తో విమర్శలు చేయించారని వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. మొత్తానికి అన్నమయ్య ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో డిఫెన్స్‌లో పడింది. 




Updated Date - 2021-12-06T00:43:35+05:30 IST