AP: శాసనమండలి నుంచి టీడీపీ వాక్ అవుట్
ABN , First Publish Date - 2021-11-18T16:00:30+05:30 IST
ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ వాక్ అవుట్ చేసింది.
అమరావతి: ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ వాక్ అవుట్ చేసింది. గురువారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభమవగా... వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని టీడీపీ పట్టుబట్టింది. సభలో నిరసనకు దిగింది. ఎయిడెడ్ విద్యా సంస్థల సమస్యపై చర్చించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కాగా వాయిదా తీర్మానాలను చైర్మన్ తిర్కరించారు. ఇందుకు నిరసనగా సభ నుంచి టీడీపీ వాక్ అవుట్ చేసింది.