కాంగ్రెస్ నేత కొప్పులకు అదనపు బాధ్యతలు
ABN , First Publish Date - 2021-12-26T02:43:37+05:30 IST
కాంగ్రెస్ నేత కొప్పుల రాజుకు అదనపు
ఢిల్లీ: కాంగ్రెస్ నేత కొప్పుల రాజుకు అదనపు బాధ్యతలను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పగించింది. ఏఐసీసీ ఎస్సీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలతో పాటు ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ వ్యవహారాల సమన్వయకర్తగా కొప్పుల రాజును నియామించారు. నియామక ఉత్తర్వులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జారీ చేశారు.