అచ్చంపేట ఎస్ఐ అరాచకం
ABN , First Publish Date - 2021-09-14T22:38:40+05:30 IST
జిల్లాలోని టీడీపీ నేతలపై అచ్చంపేట ఎస్ఐ మునికృష్ణ
గుంటూరు: జిల్లాలోని టీడీపీ నేతలపై అచ్చంపేట ఎస్ఐ మునికృష్ణ అరాచకంగా ప్రవర్తించాడు. సర్పంచ్ ఇంట్లో టీడీపీ నేతలపై ఎస్ఐ విచక్షణ రహితంగా దాడి చేసాడు. గ్రామంలో జరిగిన గొడవకు మీరే కారణమంటూ నేతలను ఎస్ఐ చితకబాదాడు. ఎస్ఐ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయ. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.