కొత్తగా 130 కేసులు.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-12-31T08:13:20+05:30 IST

కొత్తగా 130 కేసులు.. ఒకరు మృతి

కొత్తగా 130 కేసులు.. ఒకరు మృతి

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆరోగ్యశాఖ 33,188 శాంపిల్స్‌ను పరీక్షించింది. కరోనాతో ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,76,979కి పెరిగింది. మొత్తం మరణాలు 14,493కి చేరుకుంది. ఒకరోజు వ్యవధిలో 97 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 20,61,405కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,081 యాక్టివ్‌ కేసులున్నాయి.

Updated Date - 2021-12-31T08:13:20+05:30 IST