విషాదం మిగిల్చిన భార్యాభర్తల తగాదా
ABN , First Publish Date - 2020-05-29T16:16:27+05:30 IST
భార్యాభర్తల తగాదా విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు
సిద్దిపేట జిల్లా: భార్యాభర్తల తగాదా విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరూ మృతిచెందారు. మృతులు మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి. ధర్మారంకు చెందిన విజయ్కుమార్ రెడ్డి, రుచితగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.