2 రాజధానుల ఆలోచన చేస్తారేమో: వీహెచ్
ABN , First Publish Date - 2020-08-01T07:45:22+05:30 IST
2 రాజధానుల ఆలోచన చేస్తారేమో: వీహెచ్

హైదరాబాద్, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు చేసినట్లే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండు రాజధానులు చేస్తారని తాను నమ్ముతున్నానని పీసీసీ మాజీ చీఫ్ వి.హన్మంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ను రెండో రాజధాని చేస్తారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.