2 రాజధానుల ఆలోచన చేస్తారేమో: వీహెచ్‌

ABN , First Publish Date - 2020-08-01T07:45:22+05:30 IST

2 రాజధానుల ఆలోచన చేస్తారేమో: వీహెచ్‌

2 రాజధానుల ఆలోచన చేస్తారేమో: వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానులు చేసినట్లే.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రెండు రాజధానులు చేస్తారని తాను నమ్ముతున్నానని పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కరీంనగర్‌ను రెండో రాజధాని చేస్తారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-01T07:45:22+05:30 IST