శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-07-27T15:55:29+05:30 IST

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాంసాగర్ ఇన్ ఫ్లో 31125 క్యూసెక్కులు కాగా..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాంసాగర్ ఇన్ ఫ్లో 31125 క్యూసెక్కులు కాగా.. మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 7144 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1074.80 అడుగులకు చేరుకుంది.

Updated Date - 2020-07-27T15:55:29+05:30 IST