ఎనుమాముల మార్కెట్లో రికార్డుల పరిశీలన
ABN , First Publish Date - 2020-12-11T19:08:01+05:30 IST
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో రికార్డులను డీడీఎం రాజు నాయక్ మల్లేశం పరిశీలించారు.
వరంగల్ అర్బన్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో రికార్డులను డీడీఎం రాజు నాయక్ మల్లేశం పరిశీలించారు. రికార్డులు లేకపోవడంపై మల్లేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సూపర్వైజర్ కృష్ణకు అధికారులు మెమో జారీ చేశారు. అలాగే రికార్డులపై నివేదిక ఇవ్వాలని కార్యదర్శిని అధికారులు ఆదేశించారు.